నిమిష వఖరియ

చిన్నారులకు తరతరాలుగా అమ్మమ్మలు, నానమ్మలు చేసే సంప్రదాయ మసాజ్ రహస్యం కనిపెట్టిన అమెరికా పరిశోధకులు

బెంగళూరుకు చెందిన రేణు సక్సేనా అక్టోబరు నెలలో బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె నెలలు నిండక ముందే 36వ వారంలోనే బిడ్డను కన్నారు. బిడ్డ ఎంత బలహీనంగా ఉందో…

ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఎందుకు అప్పగించట్లేదు?

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనను వివిధ పార్టీల నాయకులు ఖండించారు. సంఘటనా స్థలానికి వెళ్లేందుకు పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం వారిని అడ్డుకుంటోంది.

పెట్రోల్‌, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇబ్బందులేంటి – sandesam.com

ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయిగానీ, పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు.

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ: ఈ ఊరిని సముద్రం మింగేస్తోందా?

ఆ ఊళ్లో ఇప్పటి వరకు నాలుగు ఆలయాలు, మూడు పాఠశాలలు, రెండు ట్రావెలర్స్ బంగ్లాలు సముద్రంలో కలిసి పోయాయి. ఈ మధ్య విడుదలైన ‘ఉప్పెన’ సినిమాలో సముద్రపు…

బ్రాలో దాక్కుని 6,500 కిలోమీటర్లు ప్రయాణించిన బల్లి

ఓ మహిళ బ్రాలో దాక్కున్న బల్లి అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా బార్బడోస్ నుంచి బ్రిటన్‌లోని యార్క్‌షైర్ వరకు విమానంలో వచ్చేసింది.

రవిచంద్రన్ అశ్విన్: 413 టెస్టు వికెట్లు తీసిన ఈ ఆఫ్ స్పిన్నర్‌ను కోహ్లీ తుది జట్టులో ఎందుకు ఆడించడం లేదు? – INDvsENG

‘ఇది పిచ్చితనం’. ‘నేను నమ్మలేకపోతున్నాను’. ‘చాలా విచిత్రమైన నిర్ణయం’.. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ విషయంలో ఎందుకిలా జరుగుతోంది?

కరోనావైరస్: ఏడాదికి పైగా స్కూళ్లకు దూరమై చదవడం, రాయడం మర్చిపోయిన పిల్లల పరిస్థితి ఏంటి? – sandesam.com

రాధికా కుమారి బలపాన్ని ఎంత గట్టిగా పట్టుకుందంటే తనకొచ్చినవన్నీ పలక మీద చకచకా రాసేస్తుందేమో అనిపించింది. కానీ, వేళ్ల సందుల్లోంచి బలపమూ జారిపోయింది, బుర్రలోంచి అక్షరాలూ జారిపోయాయి.

ఆంధ్రాలో లేటరైట్‌ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?

విశాఖ ఏజెన్సీలో అనుమతులు లేని చోట లేటరైట్‌ తవ్వకాలు చేస్తున్నారని, పర్యావరణానికి హాని చేస్తున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు ఫిర్యాదులు అందాయి.

India COVID: ఆక్సిజన్ దొరికితేనే ఆయువు.. దిల్లీ ప్రజల నిస్సహాయ స్థితి

భారత్‌లో వరుసగా నాలుగో రోజు 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం…