కరోనావైరస్: ఏడాదికి పైగా స్కూళ్లకు దూరమై చదవడం, రాయడం మర్చిపోయిన పిల్లల పరిస్థితి ఏంటి? – sandesam.com
రాధికా కుమారి బలపాన్ని ఎంత గట్టిగా పట్టుకుందంటే తనకొచ్చినవన్నీ పలక మీద చకచకా రాసేస్తుందేమో అనిపించింది. కానీ, వేళ్ల సందుల్లోంచి బలపమూ జారిపోయింది, బుర్రలోంచి అక్షరాలూ జారిపోయాయి.
ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
విశాఖ ఏజెన్సీలో అనుమతులు లేని చోట లేటరైట్ తవ్వకాలు చేస్తున్నారని, పర్యావరణానికి హాని చేస్తున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు ఫిర్యాదులు అందాయి.
గోల్డ్ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
మీ అక్వేరియంలోని గోల్డ్ఫిష్ను పడేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు? దగ్గర్లోని చెరువులో దాన్ని వదిలిపెడతారా? లేక బాత్రూమ్లోని కమోడ్లో వేసి నీళ్లు కొట్టేస్తారా?
ఆంధ్రప్రదేశ్: పంట చేతికొచ్చినా కొనేవారు లేరు, బస్తా ధాన్యానికి మూడేళ్ల నాటి రేటు కూడా లేదు – sandesam.com
ఆంధ్రప్రదేశ్లో రైతులు వరి పండించాలంటేనే భయపడిపోతున్నారు. పంట సాగులో అన్నింటికీ ధరలు పెరిగి పోగా, అందుకు భిన్నంగా ధాన్యం ధర తగ్గుతోంది. దీనికి తోడు కొన్న ధాన్యానికి…
ఎన్నికలు 2021: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన రాజకీయ సందేశం ఏమిటి
పశ్చిమ బెంగాల్లో తగిలిన ఎదురుదెబ్బకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలో చాణక్యుడిగా పేరు పొందిన హోం మంత్రి అమిత్ షా విచారిస్తూ కూర్చున్నారా? లేక అసోంలో గెలిచామని…
India COVID: ఆక్సిజన్ దొరికితేనే ఆయువు.. దిల్లీ ప్రజల నిస్సహాయ స్థితి
భారత్లో వరుసగా నాలుగో రోజు 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం…
ఉత్తర కొరియా బొగ్గు గనుల్లో బానిసలుగా మగ్గిపోతున్న దక్షిణ కొరియా యుద్ధ ఖైదీలు
“బానిసలకు సంకెళ్లు వేసి లాగడాన్ని నేను టీవీలో చూసినప్పుడు ఆ స్థితిలో నన్ను నేను చూసుకుంటాను” అని చోయ్ కి సున్ (పేరు మార్చాం) చెప్పారు. ఆయన…
కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
గత కొద్ది నెలలుగా భారతదేశంలో కోవిడ్ 19 కేసులు బాగా తగ్గిపోయాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో, మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం కలవరపెడుతోంది. తాజా పరిస్థితులపై…
హత్య కేసులో భారతీయుడిని దోషిగా తేల్చిన లండన్ కోర్టు
హత్య కేసులో ఓ భారతీయుడిని దోషిగా తేల్చింది బ్రిటన్ కోర్టు. ఉమ్మి వేశాడన్న ఆక్రోశంతో కత్తితో పొడిచి చంపాడని.. గుర్జీత్ సింగ్ లాల్(36) అనే భారత వ్యక్తిని…
కంప్యూటర్ ‘కోడింగ్కు అత్యంత అనువైన భాష సంస్కృతమే’ అనే ప్రచారంలో నిజమెంత?
ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ చదువుకున్నవారే కంప్యూటర్లపై పనిచేయగలిగేవారు.